Home » Ukrainian President
జపోరిజ్జియా బస్ స్టేషన్పై జరిగిన రష్యా బాంబు దాడి సహా తాజా దాడులపై మోదీకి జెలెన్స్కీ వివరాలు తెలిపారు. ఆ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారని తెలిపారు.
న్యూయార్క్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు నేపాల్, కువైట్, వియాత్నాం, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచంలోని ప్రముఖ
గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్లో వర్చువల్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభోత్సవ వేడుకలో జ�
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దళాలు విరుచుకుపడుతున్నాయి.. కీవ్ నగరంపై బాంబుల మోత మోగిస్తున్నాయి.. స్థానిక ప్రజలు నగరాన్ని వదిలిపోతున్నారు.. ఈ సమయంలో బ్రిట్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సర్
Russia-Ukraine War : నెలరోజులుగా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర దాడి కొనసాగుతోంది. రష్యా దాడులను జెలెన్ స్కీ సైన్యం దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ శాంతి చర్చలకు ఎక్కువగా మొగ్గుచూపుతోంది
యుక్రెయిన్లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది.
Olena Zelenska : యక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి దూసుకొస్తున్నా యుక్రెయిన్ సైన్యం మాత్రం దీటుగానే ప్రతిఘటిస్తోంది.
రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ ఎదుర్కొనే పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. రష్యా ఇచ్చిన ఆఫర్ను ఆయన స్వాగతించారు.
యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైన్యాన్ని యుక్రెయిన్ సైన్యం ధీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు.
యుక్రెయిన్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడులతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు.