Home » Uma Bharti
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటిం
''ప్రజాస్వామ్యంలో ఒకవేళ చెడు, విపరీతమైన చెడు మధ్య జరిగే పోటీలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ప్రజలు చెడునే ఎన్నుకుంటారు. ఆ చెడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల్లో గెలవడం, అధికారంలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఆర
ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బట్టి పార్టీ ఆమెను ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్త విమర్శించారు. హార్స్ ట్రేడింగ్ చేస్తూ పార్టీలోకి తెస్తున్న
బీజేపీ ఫైర్ బ్రాండ్..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతికి మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. అసలు ఫైర్ బ్రాండ్..పైగ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ఉమాభారతికి మరోసారి కోపమొచ్చింది. అంతే ఆవుపేడతో లిక్కర్
ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల చెప్పులు మోయటానికే పనికొస్తారు అని తాను చేసిన వ్యాఖ్యలపై ఉమాభారతి పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. నేను చేసిన వ్యాఖ్యలే నన్నుబాధిస్తున్నాయంటూ విచారించారు
UP పోలీసుల అనుమానస్పద ప్రవర్తన BJP రాష్ట్ర ప్రభుత్వ పరువుపోయేలా చేస్తుందని.. సీనియర్ BJP లీడర్ ఉమా భారతి శుక్రవారం సీఎం YOGI Adithyanath కు రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియాను, రాజకీయ నాయకులను దళిత కుటుంబాన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. యూపీ సీఎంకు అ
బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.