Home » un identified
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ