Home » UN Report
ప్రపంచ వ్యాప్తంగా 455 మిలియన్ల మంది పేదలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వారేనని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ అన్ క
పర్యావరణంలో వస్తున్న పెను మార్పులతో రాబోయే తరాలవారికి పెను ప్రమాదం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు రానున్న దశాబ్దాల్లో పౌష్టికాహార లోపం, అంటురోగాలు, సాగునీరు ఎలా ఉన్నా తాగునీటి కొరత సర్వసాధారణంగా మారిప�
గత 50 ఏళ్లలో ప్రపంచంలోని 142.6 మిలియన్ల మంది మహిళలు జనాభా లెక్కల నుంచి అదృశ్యమయ్యారు. అందులో ఒక్క భారతదేశంలోనే 45.8 మిలియన్లు మహిళలు అదృశ్యమైయ్యారని ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అదృశ్యమైన మహిళల్లో చైనాతో పాటు దేశంలో �