Home » UN Security Council
యుద్ధ నేరాలను పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూఎన్ సమావేశంలో ఆగ్రహం ఆవేదన వ్యక్తంచేశారు.
22,500 మంది భారతీయ పౌరులు సహా.. 18 దేశాల పౌరులను మానవతా దృక్పధంతో తరలించినట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.
యుక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రష్యా దళాలపై యుక్రెయిస్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.
యుక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి.
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది. డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పి�