Unanimous

    TRS Candidates : ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

    November 22, 2021 / 09:47 PM IST

    తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    MAA Elections: ఈసారి ఏకగ్రీవమే.. మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    July 4, 2021 / 10:41 PM IST

    కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. సినిమాలు ఎప్పుడొస్తాయి.. కొత్త సినిమాలు మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి అంటూ ఇండస్ట్రీలో సినిమాల గురించి చర్చ జరగాల్సింది. కానీ, ఈసారి ఆసక్తికరంగా ఎన్నికల గురించి ఇండస్ట్రీ హాట్ గా మారింది.

    మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం..

    March 3, 2021 / 07:44 PM IST

    YCP dominates in municipalities : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున�

    పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సమయంపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

    February 6, 2021 / 04:59 PM IST

    polling timings in panchyat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6.30  నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నా

    ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

    February 5, 2021 / 04:31 PM IST

    sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడ�

    ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవం

    February 4, 2021 / 09:05 PM IST

    The first installment of 453 panchayats are unanimous : ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్‌ క

    పంచాయితీలకు ప్రభుత్వం నజరానా: ఎన్నికల్లో ఎకగ్రీవాలైతే భారీ బహుమానం

    January 26, 2021 / 08:22 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో సహృద్భా

    ఏకగ్రీవాలకు భారీ బహుమతులు

    March 9, 2020 / 01:59 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్�

10TV Telugu News