Home » under the control
రష్యా యుద్ధంతో యుక్రెయిన్లోని 102 పౌరులు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారని యూఎన్ ప్రకటించింది. అటు యుక్రెయిన్ ప్రజలను శరణార్థులుగా యుద్ధం మార్చుతోంది.
గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది.