Home » undergraduate students
Reliance Foundation UG Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 5వేల మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1,005 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హత సాధించారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు నడుం బిగించాయి. అయినప్పటికీ ఫేక్ న్యూస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడంలో విఫలం అవుతున్నాయి. ఏది రియల్.. ఏది ఫే