Home » unemployment
కరోనా వేళ ఉద్యోగాలు పోయి..బిక్కుబిక్కుమంటుంటే..ఓ పిల్లి మాత్రం ఉద్యోగంలో చేరింది. మెడలో ఐడీ కార్డుతో ఫోజులిస్తున్న ఈ పిల్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. Epworth ఆసుపత్రి బయట పిల్లి సెక్యూర్టీగా విధులు నిర్వహిస్తోంది. పిల�
ఉపాధి పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈఎస్ఐసీ (ESIC) నిబంధనలు సడలించాలని నీతి ఆయోగ్ – కేంద్ర ఆర్థిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. మూడు నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాతం చెల్లించాలని తాజాగా నిర
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాల జారీపై మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కోన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్త�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడింది. నిరుద్యోగుల శాతం 23.4 శాతానికి పెరిగేలా చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై రెండు వారాల పాటు సర్వే చేసిన రిపోర్ట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5 సోమవారం వరకూ నిర్వహించిన సర్వేలో మార్చిలో 8.4శాతం ఉన్�
అవును లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిపోయింది. ఎన్నో పరిశ్రమలు, సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు క్లోజ్ కావడంతో ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది. తాము కన్న కలలు నెరవేరవా అనే సందిగ్ధంలో పడిపోయారు. యావత్ ప్రపంచాన్ని దెబ్బతీస్తున్న కరో
యునైటెడ్ స్టేట్స్లో కొలువుల కొరతే లేదంట. జనవరి నుంచి అక్టోబరు నెల వరకూ తీసిన అంచనాల ప్రకారం.. అక్కడి ప్రభుత్వం 2లక్షల 66వేల జాబ్లు ఉన్నట్లు వెల్లడించింది. లేబర్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగం 3.6శాతం నుంచి 3.5శాతానికి తగ్గిం
కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేలా ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లు, మెస్ ఛా�
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2019 – 20 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం TS ICET -2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేస్తామని ఐసెట�