Home » unemployment
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వ�
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.
మీ సంస్థలో అగ్నివీర్లకు ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? నేను తాజ్ ఘటనలో అదానీ సహా 185 మందిని కాపాడాను. అయినా, ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నాను. నాలాగే చాలా మంది పదిహేనేళ్లుగా ఉపాధి అవకాశాలు లేకుండానే ఉన్నారు.
దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై 2020 నుంచి జూన్ 2021లో నిరుద్యోగిత రేటు 4.2శాతానికి పడిపోయింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక పేర్కొంది.
దేశంలో గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 7.83 శాతంగా నమోదైంది. మార్చిలో 7.60 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, ఈ ఏప్రిల్లో ఇది స్వల్పంగా పెరిగింది.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.
యూపీలోని అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు సంధించారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలతో ప్రజలు చస్తూ జీవిస్తున్నారని విమర్శించారు.
విద్యార్హత విషయానికి వస్తే 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. ధర