Home » UNESCO
రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గత వారం రూ.25 లక్షలు పలికిన ఎకరం భూమి.. ఇప్పుడు రూ.60 లక్షలు అయినా ఇచ్చేలా లేరు అక్కడి రైతులు. దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో భారీగా ధరలు పెరిగాయి
రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు దక్కింది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించ
భారత్ కు యునెస్కో మరో శుభవార్త చెప్పింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలవీరకు యునెస్కో గుర్తింపు దక్కింది. గుజరాత్ లోని ధోలవీర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.
రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణలోని చారిత్రక దేవాలయం ప్రపంచ వారసత్వహోదా దక్కించుకుంది. తెలంగాణలోని పాలంపేటలో రామప్ప ఆలయాన్ని 13 శతాబ్దంలో నిర్మించారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల డాక్యూమెంట్లను యునెస్కో�
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కొత్తరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి. ఈక్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోస�
Ranjitsinh Disale winner Global Teacher Prize : బాలికా విద్య ప్రోత్సాహానికి కృషి చేసిన భారతీయ స్కూల్ టీచర్.. ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020కు విజేతగా ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన రంజిత్సిన్హ్ డిసాలే అనే ఉపాధ్యాయుడు 1 మిలియన్ డాలర్లు (రూ.7,38 కోట్లు) గ్
బౌద్ధ సన్యాసులు అయోధ్యలో నిరసన చేపట్టారు. అయోధ్య జన్మభూమి బౌద్ధులకు చెందిన స్థలమని.. UNESCO దానిని తప్పక తవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసు బయట ఆందోళన చేపట్టారు. రామ్ జన్మభూమి అయోధ్యలో ప్రదేశాన్ని లెవల్ చేస్తున్న�
హైదరాబాద్ బిర్యాని అంటే చాలు..లొట్టలేసుకుంటూ..తింటుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీ, ప్రముఖుల వరకు ఈ బిర్యానీ అంటే ఫిదా అవుతుంటారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు..బిర్యానీ తినకుండా వెళ్లలేరు. సూపర్, ఫెంటాస్టిక్ అంటూ కితబి
బాడీ మసాజ్లో టెక్నిక్లైన ఒళ్లు పట్టడం, మోకాళ్లలో పటుత్వాన్ని పెంచే పద్ధతులు థాయ్ మసాజ్లో ఫ్యామస్. ఈ మసాజ్ యునెస్కో హోదా దక్కించుకుంది. జీవన పరిణామంలోని పలు అంశాల్లో వారసత్వ సంపద అంశంలో ఈ హోదా దక్కింది. తరాలు మారుతున్నప్పటకీ ఈ పద్ధతిని ఆచ