Home » UNESCO
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది.
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ భారతీయ ఇంజనీరినీర్ల అత్యద్భుత ప్రతిభకు నిదర్భనం. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి ఆలోచన..ఈ నిర్మాణానికి లభించిన ప్రపంచ వారసత్వ గుర్తింపు.
అండ్ జీ విస్పర్తో కలిసి యునెస్కో ఇండియా అభివృద్ధి చేసిన ఐదు టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్లను పరిచయం చేశారు. "స్పాట్లైట్ రెడ్" అనే శీర్షికతో, విడుదల చేసిన ఈ టీచింగ్-లెర్నింగ్ మాడ్యూల్స్ అభ్యాసకులు, అధ్యాపకులు మరియు కమ్యూనిటీ నాయకుల కోసం సమగ్
భారతదేశపు జాతీయ గీతకర్త,నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్యకారుడు రవీంద్రనాథ్ టాగూర్ నడయాడిన శాంతినికేతన్కు అరుదైన గౌరవం దక్కనుంది.
భారత్ లో మరో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్కోర్వాట్గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు)మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్క�
1,800 ఏళ్లనాటి సమాధిపై ఎర్రిటి అక్షరాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ సమాధిని తెరవొద్దు..తెరిస్తే అంటూ ఉన్న హెచ్చరికను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
యునెస్కో గర్తింపుకు ‘అడుగు’దూరంలో విశేషాల లేపాక్షి ఆలయం ఉంది.భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపి నుంచి లేపాక్షి ఆలయం స్ధానాన్ని దక్కించుకుంది.
కోల్కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కో ఇంటర్గవర్నమెంటల్ కమిటీ వార్షిక సదస్సులో భాగంగా జరిగిన 16వ సెషన్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన సంస్కృతిని