Home » Union Budget 2023
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పత్రిక సామ్నాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల ధ�
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఇది అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు.
ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం..
ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. నూతన పన్నుల విధానం ద్వారా రూ.3లక్షల కంటే తక్కువ వార్షిక ఆదా�
కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి ద్రౌపది ముర్ముకు వివరాలు తెలిపారు. బడ్జెట్ ట్యాబ్ తో ఆమె బ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధ�