Home » Union Cabinet Reshuffle
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షేకావత్, జితేంద్ర సింగ్, భుపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుక్ మండవియ, మురళీధరన్, కిషన్ రెడ్డిలతోపాటు పలువురికి ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి మండలి కొలువుదీరనుంది. మొత్తం 77 మంది ఉండనున్నారు. కొత్తగా టీంలో చేరిన వారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ఛాన్స్ దక్కిన వారికి ఆహ్వాన పత్రాలు అందాయి.
జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.