Home » Union Health Minister Manshukh Mandaviya
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసి మారుమూల గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ వేసారు ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త. కేంద్ర ఆరోగ్యం మంత్రి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.