Home » Union Health Ministry
చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది.
దేశంలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.....
కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్లను అందించారు.
గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో 2వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.
రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి �
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక�
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిట