Union Minister Arun Jaitley

    బడ్జెట్ పై జైట్లీ స్పందన : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు  

    February 1, 2019 / 08:21 PM IST

    ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ రూ.52 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తం�

10TV Telugu News