Home » Union Minister Bandi Sanjay
Bandi Sanjay: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.