Home » Union Minister G.Kishan Reddy
ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.