Home » Union Minister Gajendrasingh Shekhawat
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పెండింగ్ సమస్యలతో పాటు ట్రైబ్యునల్ అంశంలో సీరియస్ గా ఉన్నారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టులపై పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.
CM KCR meets Union Minister Gajendrasingh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం.. షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చి�