Home » Union Minister Jitendra Singh
రాబోయే కాలంలో కీలక ప్రాజెక్టులతో అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ, సముద్ర వనరుల అభివృద్ధిలో భారతదేశం సంచలనాత్మక మైలురాళ్లను సాధించడానికి సిద్ధమవుతోంది.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా కేసులు పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా.. దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకొనే వారు తప్పనిసరిగా తాము బతికే ఉన్నాం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రమంలో వృద్ధులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. వీరు ఆందోళనలు అర్థ�