-
Home » Union Territory
Union Territory
Ladakh : లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఎందుకంటే?
August 26, 2024 / 12:58 PM ISTకేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ..
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా? తమిళిసై ఏమన్నారంటే..
May 7, 2024 / 06:29 PM ISTబీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
Maha vs Karnataka: మాకు కాదు, వారికి కాదు.. కర్ణాటకతో సరిహద్దు వివాదంపై శివసేన వింత డిమాండ్
December 26, 2022 / 02:26 PM ISTవివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే…
Pondicherry Co-operative Urban Bank : ఖాతాదారుల నగలు కాజేసిన బ్యాంకు క్యాషియర్లు
December 25, 2021 / 05:08 PM ISTతిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టారు ఆ ఉద్యోగులు. బ్యాంకులో క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్గా పని చేసే ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్ధానంలో గిల్టు
Lakshadweep : లక్షద్వీప్ వివాదం..ప్రధానికి మాజీ ఉన్నతాధికారుల లేఖ
June 6, 2021 / 03:36 PM ISTలక్షద్వీప్ లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ…
మద్యపానం నిషేధిస్తే మానేస్తారనుకుంటే.. ఇంకా తెగ తాగేస్తున్నారంట..!
December 18, 2020 / 11:10 AM ISTSome Indian States With Prohibition Have Higher Alcohol Consumption: మద్యపానం నిషేధిస్తే.. తాగడం మానేస్తారనుకుంటే.. అంతా రివర్స్ అయింది. ఆల్కహాల్ బ్యాన్ చేశాక ఇంకా తెగ తాగేస్తున్నారంట.. భారత్ లోని కొన్ని…
11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ
July 3, 2020 / 02:15 PM ISTభారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం…
కశ్మీర్ లో కొత్త శకం : కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లద్ధాఖ్
October 31, 2019 / 02:02 AM ISTజమ్మూకశ్మీర్, లద్దాఖ్ నేటి నుంచి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు... నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి.