-
Home » Union Territory
Union Territory
Ladakh : లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఎందుకంటే?
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ..
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా? తమిళిసై ఏమన్నారంటే..
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
Maha vs Karnataka: మాకు కాదు, వారికి కాదు.. కర్ణాటకతో సరిహద్దు వివాదంపై శివసేన వింత డిమాండ్
వివాదాస్పద బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తేనే వివాదం చల్లబడుతుందని ఉద్�
Pondicherry Co-operative Urban Bank : ఖాతాదారుల నగలు కాజేసిన బ్యాంకు క్యాషియర్లు
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టారు ఆ ఉద్యోగులు. బ్యాంకులో క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్గా పని చేసే ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్ధానంలో గిల్టు
Lakshadweep : లక్షద్వీప్ వివాదం..ప్రధానికి మాజీ ఉన్నతాధికారుల లేఖ
లక్షద్వీప్ లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు.
మద్యపానం నిషేధిస్తే మానేస్తారనుకుంటే.. ఇంకా తెగ తాగేస్తున్నారంట..!
Some Indian States With Prohibition Have Higher Alcohol Consumption: మద్యపానం నిషేధిస్తే.. తాగడం మానేస్తారనుకుంటే.. అంతా రివర్స్ అయింది. ఆల్కహాల్ బ్యాన్ చేశాక ఇంకా తెగ తాగేస్తున్నారంట.. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించిన తర్వాతే ఆల్కాహాల్ సేవించే వారి సంఖ్య పెరిగిందన�
11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ
భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�
కశ్మీర్ లో కొత్త శకం : కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లద్ధాఖ్
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ నేటి నుంచి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు... నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి.