Home » Union Transport Minister Nitin Gadkari
మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చించారు.
durga temple flyover: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులకు