Home » Unmarried people
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి �
పెళ్లికాని యువత తిరుపతి వెళ్లి శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనం చేసుకుంటే పెళ్లి ఘడియలు వరిస్తాయని ప్రజలలో పెద్దఎత్తున ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు. పురాణాల�