unoin minister nirmala seetaraman

    రైతుకు రూ.3లక్షల పంట రుణం

    February 16, 2020 / 02:17 AM IST

    కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

10TV Telugu News