Home » UP Assembly elections
UP Assembly Elections : యూపీలో కుంట నియోజకవర్గం.. ఇది రాజా భయ్యా అడ్డా.. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ గెలవలేదు. వరుసగా ఏడుసార్లు కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశ ఈరోజు(27 ఫిబ్రవరి 2022) స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 62.08 శాతం ఓటింగ్ నమోదైంది.
రిగ్గా ఎన్నికల సమయంలో...నేతలకు ఝులక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రోడ్లు బాగు చేయించకపోతే...ఎన్నికలను బహిష్కరిస్తామని ఆల్టీమేటం జారీ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న...
కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ యువత మేనిఫెస్టోను విడుదల చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పార్టీలన్ని పొత్తులతో పని లేకుండా సొంతంగా బరిలో దిగనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.