Home » UP CM
మహా కుంభమేళా సందేశం ఐక్యత, సమగ్రతేనని యోగి ఆదిథ్యనాథ్ తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాదిలో అనేక సార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ వద్దకు వెళ్ళగానే ఆయన కాళ్ళకి నమస్కరించాడు. రజినీకాంత్ కి భక్తి ఎక్కువ అని తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సాధువు కాబట్టి వయసులో చిన్నవాడైనా హిందూ ధర్మం ప్రకారం ఆయన కాళ్ళకి నమస్కరించారు.
సూపర్ స్టార్ జైలర్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో సెలబ్రిటీల్లో ఆయన అభిమానులు అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు జైలర్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సీఎంలు కూడా థియేటర్స్ కి వెళ్లి మరీ జైలర్ చూస
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కలిశారు. యోగి ఆదిత్యనాథ్ ముంబై పర్యటనలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. సునీల్ శెట్టి, రవికిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, సోనూ నిగమ్, బోనీ కపూర్ తో పాటు మరింతమంది �
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అ�
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్. ఇద్దరూ 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, 27ఏళ్ల వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బిల్ -
ఇందులో 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేశారు. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ నవ్నీత్ సెహ్గల్, ఏసీఎస్ హెల్త్ అమిత్ మోహన్ ప్రసాద్లు కూడా ఇందులో ఉన్నారు. సెహ్గల్ మంచి ట్రబుల్ షూటర్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు.