Home » UP Election
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశ ఈరోజు(27 ఫిబ్రవరి 2022) స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగుతుంది.
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ తన
వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఆరోపణలు,విమర్శలు,ప్రత్యారోపణలు,ప్రతి విమర్శలతో యూపీ
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్ కట్టడిలో" భాగంగా పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా నైట్ కర్ఫ్యూ విధించడంపై
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు.