-
Home » UP Elections
UP Elections
Yogi Adityanath: మోదీతో రెండు గంటల పాటు యోగీ భేటీ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. యూపీలో రెండోసారి పార్టీని గెలిపించి.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ ను ఓడించిన యోగి..
Sanjay Raut: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై పెదవి విరిచిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
UP Assembly Elections : యూపీలో కుంట నుంచి ఏడోసారి.. ఎవరీ రాజా భయ్యా.. ఆయన పొలిటికల్ జెర్నీ గురించి 5 విషయాలు ఇవే..!
UP Assembly Elections : యూపీలో కుంట నియోజకవర్గం.. ఇది రాజా భయ్యా అడ్డా.. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ గెలవలేదు. వరుసగా ఏడుసార్లు కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Five State Elections : త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ – కోమటి రెడ్డి
ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...
MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్కు కామెంట్ కష్టాలు
ఎమ్మెల్యే రాజాసింగ్కు కామెంట్ కష్టాలు
UP Assembly Polls : వివాదంలో కాన్పూర్ మేయర్.. పోలింగ్ బూత్లో ఓటు వేస్తూ ఫొటోలు..!
యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.
UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
BJP MLA Rajasingh: నేను అలా అనలేదు: రాజాసింగ్
నేను అలా అనలేదు: రాజాసింగ్
Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Assembly Elections: ఉత్తరప్రదేశ్ రెండో దశ, గోవాలో మొదటి విడత పోలింగ్కి సర్వం సిద్ధం
యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.