Home » UP Elections
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. యూపీలో రెండోసారి పార్టీని గెలిపించి.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ ను ఓడించిన యోగి..
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
UP Assembly Elections : యూపీలో కుంట నియోజకవర్గం.. ఇది రాజా భయ్యా అడ్డా.. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ గెలవలేదు. వరుసగా ఏడుసార్లు కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...
ఎమ్మెల్యే రాజాసింగ్కు కామెంట్ కష్టాలు
యూపీలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేస్తూ ఫొటోలు దిగారు.
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నేను అలా అనలేదు: రాజాసింగ్
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.