Home » UP Government
గ్యాస్ సిలిండర్ల డెలివరీ నుంచి... టీమిండియా వరకు...
UPPSC Prelims Exam : గత నాలుగు రోజులుగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో యోగి సర్కార్ దిగొచ్చింది.
విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు ఒక వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. బాధితుడిపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో కోర్టు ఇన్నేళ్ల శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అతడు దానాల్లో ధర్మరాజు కంటే గొప్పవాడు.. ఎంతంటే.. తన యావదాస్తిని సైతం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప వైద్యుడు. కరోనా కష్టకాలంలోనూ ఇబ్బందులు పడే వ్యక్తులతో అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు.
గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...
యోగి కేబినెట్ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...
జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది.
కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.