-
Home » UP Government
UP Government
అదిరిందయ్యా రింకు సింగ్.. మొన్న మహిళా ఎంపీతో నిశ్చితార్థం.. ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం.. లక్ అంటే ఇట్లుండాలి..
గ్యాస్ సిలిండర్ల డెలివరీ నుంచి... టీమిండియా వరకు...
విద్యార్థుల డిమాండ్లతో వెనక్కి తగ్గిన యూపీ ప్రభుత్వం.. ఒకే రోజు ప్రిలిమ్స్ పరీక్ష
UPPSC Prelims Exam : గత నాలుగు రోజులుగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో యోగి సర్కార్ దిగొచ్చింది.
The Supreme Court: విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు 18 ఏళ్ల జైలు శిక్ష.. ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం
విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు ఒక వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. బాధితుడిపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో కోర్టు ఇన్నేళ్ల శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Moradabad Doctor : 25ఏళ్ల నాటి ఆ ఘటన.. తన యావదాస్తినే విరాళంగా ఇచ్చేశాడు.. ఎందుకో తెలుసా?
అతడు దానాల్లో ధర్మరాజు కంటే గొప్పవాడు.. ఎంతంటే.. తన యావదాస్తిని సైతం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప వైద్యుడు. కరోనా కష్టకాలంలోనూ ఇబ్బందులు పడే వ్యక్తులతో అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు.
UP Govt : మంత్రివర్గ లిస్టుతో హస్తినలో యోగి.. ఎవరికి దక్కేనో ఛాన్స్!
గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...
UP Election 2022 : బీజేపీకి షాక్లు…ఉత్సాహంలో సమాజ్వాది పార్టీ
యోగి కేబినెట్ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...
UP Government : క్రీడాకారులపై యోగి కనకవర్షం..టోక్యో బలంపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ. 6 కోట్లు
జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది.
Yogi Adityanath : యూపీ ప్రభుత్వంలో మార్పుల్లేవ్
కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
గంగానదిలో శవాలు..యోగి సర్కార్ పై అఖిలేష్ విమర్శలు
గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
COVID Slowing Down : ఈ రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కోవిడ్ కంట్రోల్ అయినట్టేనా?
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.