-
Home » UP Minister
UP Minister
Tomato prices : ప్రజలు తినడం మానేస్తే టమోటా ధరలు తగ్గుతాయి…యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు
ఆకాశన్నంటిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయని ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు....
Prayagraj: అతీక్ అహ్మద్ హత్యను విపక్షాల ఖాతాలో వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి
పోలీసుల సంకెళ్ల మధ్యలో ఉన్న అతీక్ అహ్మద్ సహా సోదరుడు అష్రఫ్ను ఏప్రిల్ 15న లైవ్ మీడియా సమక్షంలోనే దారుణ హత్య చేశారు. ఇక అతీక్ అహ్మద్ హత్య కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది
Modi as God Avatar: అందుకే మోదీ అవతార పురుషుడు.. తన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్న యూపీ మంత్రి
మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు ప్రశ్నించగా.. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్
Modi Like Avatar: మోదీ అవతార పురుషుడు, మరణించే వరకు ఆయనే ప్రధాని.. యూపీ మంత్రి
2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.
Sanjay Nishad: దేశంలో మతపరమైన ఉన్మాదం వ్యాపించింది.. యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మౌలానాలతో కలిసి దేశంలో మత ఉన్మాదాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని, అల్లర్లకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి తగ్గుముఖం పట్టాయని సంజయ్ నిషాద్ పేర
UP: యూపీ మంత్రికి షాక్.. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేల్చిన కోర్టు
రాకేశ్ సచాన్ గతంలో సమాజ్వాదీ పార్టీ నేత. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా, ఫతేపూన్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, సీనియర్ నేత శివ్పాల్ యాదవ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అయితే 2002లో ఎస్పీని వదిలి కాంగ్రెస్ పార్ట�
Uttar pradesh: మంత్రిని కరిచిన ఎలుక.. పాము అనుకొని..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు...
UP Minister On Fuel Price Hike : 95శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదన్న యూపీ మంత్రి
దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదంటూ యూపీ మంత్రి ఉపేంద్ర తివారి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో జలాన్లో గురువారం మంత్రి ఉపేంద్ర తివారీ విలేఖరులతో మాట్లాడారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ హార్ట్ లో భారతీయత లేదు..యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
UP minister’s controversial remark ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ హార్ట్ లో ఎటువంటి భారతీయత ఉండేది కాదంటూ శుక్లా వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(డిసెంబర్-25,2020)బల�
మాజీ క్రికెటర్, యూపీ మంత్రి కరోనాతో మృతి
గురుగ్రామ్లోని మెదంత ఆసుపత్రిలో చేరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి చేతన్ చౌహాన్ కరోనా కారణంగా మరణించారు. మాజీ క్రికెటర్ అయిన మంత్రి చేతన్ చౌహాన్ మృతిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రి చేతన్ చ