-
Home » UP Roadways
UP Roadways
UP Roadways: 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు ఉంటే బస్సు కదలదు.. ఆర్టీసీ కొత్త నిర్ణయం
September 13, 2023 / 03:59 PM IST
గ్రామీణ రూట్లలో నడిచే బస్సుల వేళలను నిర్ణయించనున్నారు. బస్సు సాయంత్రం 7 గంటలకల్లా గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే ఉదయం 7 గంటలకే తప్పనిసరిగా ప్రారంభం కావాలని ఆదేశించారు. సగటు రూ.20 కోట్ల ఆదాయం రావాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.