Home » UP
PUBG : పబ్ జి ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లైన మహిళ పరిచయం పెట్టుకుంది. అతనిని ప్రేమించసాగింది. అతడిని కలిసేందుకు బయలుదేరింది. కానీ..తీరా అక్కడకు వెళ్లిన తర్వాత..ఆ మహిళ షాక్ తింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పబ్ జి గేమ్..,చిన్�
Man In UP Learns Fingerprint Cloning: ఇదంతా టెక్నాలజీ యుగం. సాంకేతికత బాగా పెరిగింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి పని నిమిషాల్లో జరిగిపోతోంది. టెక్నాలజీ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. పనులు చాలా ఈజీ అయ్యాయి. అయితే, అదే టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు మోసాలకు �
Chat merchants beaten for customers : ఎదుటి వాడు మనకంటే ఎందులోనైనా కాస్త ఎక్కువైతే కొందరికి అదోరకమైన కడుపు మంట. ఆ మంటే అక్కడ గ్యాంగ్ వార్కు కారణమైంది. లాక్డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలైన వేళ.. అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణదారులు కొట్లాడుకున్న తీ
writing caste sensitive words on vehicles challan : రోడ్డుమీద వెళుతుంటే చాలా వాహనాలపై కొన్ని రాతలు రాసి ఉండటాన్ని మీరెప్పుడన్నా గమనించారా? కొంతమంది వారి వారి కులా పేర్లు రాసుకుంటారు. మరికొందరు వారి గ్రామాల పేర్లు లేక పార్టీ పేర్లు రాసుకుంటారు. కానీ ఇకనుంచి అటువంటి రాతలు ఉ
Rape Case Divertion: దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. దాని కోసం సొంత అక్కనే చంపేశాడు. అమ్రోహా జిల్లాలో నమోదైన గ్యాంగ్ రేప్ కంప్లైంట్ సెటిల్ చేయాలని కుయుక్తులు పన్నాడు. కేసు సెటిల్ చేయడానికి ఢిల్లీ నుంచి అ�
Lord shiva happy the woman took samadhi : పరమ శివుడి కోసం ఓ మహిళ ఏకంగా సజీవంగా సమాధి అవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంది. ఆమెను వారించపోగా గ్రామస్థులు పాటలు పాడుతూ..భజనలు చేస్తూ ప్రోత్సహించారు. గొయ్యిలో కూర్చున్న ఆమెపై కట్టెలు..మట్టి పోసి సమాధి చేసిన ఘటన యూపీలోని కాన్పూర�
police unveils superdog tinki statue : ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా ఓ కుక్కకు విగ్రహం ప్రతిష్టించారు. పోలీస్ స్టేషన్ ముందే ఓ కుక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తూ పోలీసులే ఇలా చేశారు అంటే ఆ కుక్కకు ఎంత విలువు ఉందే ఊహించుకోవచ్చు. కుక్కలకు పోలీసులకు నేరస్థుల్�
Uttar Pradesh temple: సత్ప్రవర్తనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలోనే దారుణం జరిగింది. 75ఏళ్ల వయస్సున్న మత గురువునే హత్య చేశారు. యూపీలోని బదౌన్ జిల్లాలోని ఢాక్నగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సఖీ బాబా అనే వ్యక్తి 45ఏళ్లుగా గుడిలోనే ఉంటూ.. కాళీ మాత అవతారంలో చీర కట్టు
Cyber Crook: ఉత్తరప్రదేశ్ లోని సైబర్ నేరగాళ్లు.. పెన్షనర్లనే టార్గెట్ చేసుకున్నారు. ఘాజియాబాద్, మీరట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.30లక్షల వరకూ వసూలు చేశారు. కంప్లైంట్ ఆధారంగా.. మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ఒక కేసులో డ�
up 5 arrested for kidnapping doctor : యూపీలో ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బులేదు. దీంతో ఓ డాక్టర్ ని కిడ్నాప్ చేసాడు. అనంతరం డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన డాక్టర్ కుటుంబం �