షాపింగ్ మాల్ కు వెళితే డబ్బులు పెట్టి వస్తువులు కొనుకెళతాం. కానీ ఓ ‘మాల్’కు వెళితే మాత్రం అన్నీ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎవరికి నచ్చినవి వారు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
ప్రపంచ ఆయుధ చరిత్రలో విప్లవం సృష్టించిన AK-47 తుపాకీకి మించిన తుపాకీని తయారు చేస్తోంది భారత్. AK-47 కంటే మించిన AK-203 తుపాకులు తయారు చే్స్తోంది భారత్.
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరాడు ఓ కానిస్టేబుల్..కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఉన్నతాధికారి ఐదు రోజులు సెలవిచ్చారు.
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్పీ పేర్కొంది. అంతే కాకుండా, �
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. యూపీ రోడ్డు రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాంక శర్మ అనేక కష్టాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా �
సానియా మీర్జా అంటే గుర్తుకొచ్చేది టెన్నిస్ స్టార్. కానీ యూపికి చెందిన ఈ సానియా మీర్జా మాత్రం భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలెట్ గా సరికొత్త చరిత్రను లిఖించింది. యూపీలోని కుగ్రామంలోపుట్టిన ఈసానియా మీర్జా టీవీ మెక�
అందుకే ఏ కేసూ సుప్రీంకోర్టు విచారించనంత చిన్నది కాదని, ప్రాధాన్యత లేనిది ఉండదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో లక్షల్లో కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని వ్యాజ్యాలను విచారణకు తీసుకోవద్దంట�