UP

    తడిసిపోతున్నాయి : యోగి హయాంలో రికార్డ్ ఎన్ కౌంటర్లు

    January 25, 2019 / 06:04 AM IST

    ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. సీఎం అయినప్పటినుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017 మార్చి 19న  యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతల�

    ఈ నిరసన అంతకుమించి : యువకులు For సేల్

    January 23, 2019 / 10:27 AM IST

    తమ సమస్యసను ఎన్నిసార్లు పరిష్కరించమని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో యూపీ యువకులు తమ ఆందోళనను ప్రపంచమే గుర్తించేలా చేయనున్నారు. తమను తామే వేలంలో అమ్ముకోనున్నారు. ఓ సినిమాలో రైతులు తమ కష్టాల్సి తీర్చమని అధికారులను ప్రాయేధపడినా వా�

    రాష్ట్రానికి కాదు.. ఓ ఇంటికి : రూ.23 కోట్ల కరెంట్ బిల్లు

    January 23, 2019 / 09:08 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది…మాహా అంటే…రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 23 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గిది బిల్లేనా? అంట�

    కరువు తీరిపోతుంది : కుంభమేళాతో 1.2లక్షల కోట్ల ఆదాయం

    January 21, 2019 / 05:54 AM IST

    కుంభమేళా కాసుల వర్షం కురిపించనుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించనుంది. జనవరి 15న ప్రారంభమై మార్చి4వరకు జరిగే ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ద్వారా యూపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్�

    అక్రమ మైనింగ్ కేసు : IAS చంద్రకళకు ఈడీ సమన్లు

    January 18, 2019 / 08:18 AM IST

    ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక  మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019)  ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలన�

    బీజేపీకి వైట్ వాష్ తప్పదు..తేజస్వీ యాదవ్

    January 14, 2019 / 06:25 AM IST

      ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వ

    నేరాలను పట్టిస్తున్న టెక్నాలజీ : గొలుసు దొంగలను పట్టించిన గూగుల్ పే 

    January 10, 2019 / 04:07 AM IST

    హైదరాబాద్‌ :  నేరాలను పట్టించే విషయంలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలను టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు పోలీసులు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన దొంగలను  టాస్క్‌ఫోర్స్ పో�

10TV Telugu News