UP

    యూపీ,బీహార్ సార్వత్రిక బరిలో ఆప్..అభ్యర్థుల జాబితా రిలీజ్

    March 24, 2019 / 11:45 AM IST

    ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ,బీహార్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఆప్ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆదివారం(మార్�

    తండ్రి స్థానం నుంచి లోక్ సభ బరిలో అఖిలేష్

    March 24, 2019 / 10:11 AM IST

    ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్‌ గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం

    ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

    March 19, 2019 / 07:35 AM IST

    లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి  గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముంద�

    అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

    March 18, 2019 / 10:38 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�

    నాలుగుసార్లు MLA..రెండుసార్లు మంత్రి…సొంత ఇళ్లు లేదు

    March 17, 2019 / 12:48 PM IST

    నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�

    వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

    March 17, 2019 / 10:17 AM IST

    యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �

    మాయావతి ప్రధాని కావాలి.. బీఎస్పీతో పొత్తు ఉందన్న పవన్

    March 15, 2019 / 10:07 AM IST

    రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�

    బాలాకోట్ దాడులపై యోగి సంచలన వ్యాఖ్యలు

    March 12, 2019 / 01:00 PM IST

    బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

    March 8, 2019 / 05:42 AM IST

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

    మూడు వరల్డ్ రికార్డులతో.. ముగిసిన కుంభమేళా

    March 5, 2019 / 04:11 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా సోమవారం ఘనంగా ముగిసింది.మకరసంక్రాంతి (జనవరి-15,2019)న ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాశివరాత్రి(మార్చి-4,2019) రోజు ముగిసింది. మొత్తం 49 ర�

10TV Telugu News