UP

    గోరఖ్ నాథ్ ఆలయంలో యోగి జనతా దర్బార్

    March 4, 2019 / 12:58 PM IST

    గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ

    బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

    February 27, 2019 / 11:55 AM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

    పరిస్థితి వేరేలా ఉంటుంది : ఎస్పీ-బీఎస్పీ పోటీచేసే స్థానాలివే

    February 21, 2019 / 12:55 PM IST

    2019 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఎస్పీ-బీఎస్పీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చాయి.  మొత్తం 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 38 స్థానాల్లో బీఎస్�

    మా నాన్న గుర్తుకొచ్చాడు : జవాన్లకు నివాళులర్పిస్తూ రాహుల్ కంటతడి

    February 20, 2019 / 11:01 AM IST

    పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019)  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో  కలిసి పాల్గొన్నారు. అమ�

    అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ

    February 16, 2019 / 04:49 AM IST

    పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌రులైన సీఆర్పీఎఫ్  జ‌వాన్ల పార్థీవ‌దేహాలు వారి వారి స్వ‌స్థలాల‌కు చేరుకొన్నాయి. అమ‌రుడైన CRPF జ‌వాన్ రోహిత‌ష్ లంబా బౌతికకాయానికి రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స్వ‌స్థ‌ల‌మైన గోవింద్ పురాకి చేరుకుంది. మ‌రో సీఆర్పీఎఫ

    బిగ్ డెవలప్ మెంట్ : ఇండియాలో A.K.47 గన్స్ తయారీ

    February 14, 2019 / 10:47 AM IST

    మేడిన్ ఇండియాలో సంచలనం.  శక్తివంతమైన కలష్నికోవ్ రైఫిల్స్  తయారీ ఇకపై భారత్ లో కూడా జరిగే విధంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. అది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో ఈ తయారీ ప్రపోజల్ కి బుధవారం(ఫిబ్

    టచ్ చేయొద్దు : అఖిలేష్ కి ఝలక్ ఇచ్చిన యోగి

    February 12, 2019 / 11:22 AM IST

    యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. రాజధాని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో అలహాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయనను విమానం ఎక్కనివ్వకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు.  దీనిపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ�

    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు…డ్రైవర్ సహా ముగ్గురు మృతి

    February 9, 2019 / 04:30 PM IST

    ఉత్తర్‌ప్రదేశ్‌ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

    అమరావతిలో పాగా వేస్తా: పవన్ కళ్యాణ్

    January 27, 2019 / 04:20 PM IST

    గుంటూరు: అధికారంకోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, అవినీతి రాజకీయాలతో విసిగి పోయి, రాజకీయప్రక్షాళన జరగాలనే ఉద్దేశ్యంతోనే జనసేన పార్టీ స్ధాపించానని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదివారం గుంటూరులో జనసేన శంఖారావం పేరిట నిర్వహించిన

10TV Telugu News