Home » UP
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీకి ఊహించని షాక్ తగిలింది.గోరఖ్ పూర్ లోక్ సభ స్థానానికి సీఎం అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ రాజీనామా చేయడంతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి బ�
బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�
జన్ థన్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా.. ఒక్కొక్కరికి 10 లక్షలు పడతాయా.. అడ్వాన్స్ గా 10వేల రూపాయలు ఇచ్చారా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,700 ఖాతాల్లో ఒక్కొక్కరికి 10వేల రూపాయలు పడ్డాయి. ఈ విషయంల�
యూపీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. మొరాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో కొదిరోజుల్లోనే పెద్ద మొత్తంలో నగదు జయమ అయ్యింది. ఒక్కో
బీఎస్పీ అధినేత్రి మాయావతి...ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలు,తన పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు.
భారత ఆర్మీని మోడీ సేన గా అభివర్ణిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ను ఈసీ ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివార�
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చేసిన “మోడీ సేన”వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.యోగి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఘజియాబాద్ లో ఓ ర్యాలీలో యోగి మాట్ల
ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.
ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న ఎన్నిక�