Home » UP
లక్నో: మండుతున్నఎండ దెబ్బకు మానవులే రోడ్డు మీదకు రావటానికి జంకుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు నీడ పట్టున ఉంటున్నారు. ఇళ్లలో ఎవరి స్తోమతను బట్టి వారు కూలర్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. పసిపిల్లలను, వృధ్ధులను, పశువులను ఎండబారి నుంచి జాగ్రత్త�
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మారిపోయింది.గాలి కాలుష్యం మరోసారి ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.బుధవారం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.వాయువ్య భారతంలో దుమ్ము తుఫాన్ కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మరింత దారుణంగా
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�
యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బలహీనపరచడం వ
గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన
ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోర దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా నగర్ మాయావ�
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�
వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) నామినేషన్ వేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.కాశీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు తెలుపుతున్నానని మోడీ అన్నారు. ఏదేళ్ల తర్వాత మరోసారి కాశీ ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు.వ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు చేతులు కలిపాయి. ఏళ్లుగా కొనసాగుతున్న విభేధాలను పక్కనబెట్టి మాయా,అఖిలేష్ లు చేతులు కలపడం మాత్రమే కాకుండా వారి మధ్య వ్యక్తి