Home » UP
ఉత్తర ప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో అరటి పండ్లు అమ్మకూడదంటు అధికారులు ఆర్డర్ వేశారు. దీంతో అరటి పండ్ల వ్యాపారులతో పాటు ప్రయాణీకులు కూడా ఆశ్చర్యపోయారు. అరటి పండ్ల అమ్మకాలపై నిషేధం విధించటంలో ప్రయాణీకులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు
మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసులో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశ�
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్ పూర్ లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు రెండు టెంపోలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 16మంది అక్కడిక్కడే మృతి చెందారు.పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చే�
కన్నకూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి..లక్షల కొద్దీ కట్నకానులిచ్చి కూతుర్ని ఏ కష్టం లేకుండా చూసుకోమని అల్లుడికి అప్పజెప్పింది ఓ తల్లి. అన్నీ ముచ్చట్లు డిమాండ్ చేసి మరీ జరిపించుకున్నారు మగపెళ్లివారు. అన్నీ తీసుకుని కూడా కుమార్తెను నానా కష్టాలకు గ
పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ చిన్నారులకు సరియైన ఆహారం అందడం లేదు. కొంతమంది కక్కుర్తి పడి వారికి సరియైన భోజనం పెట్టకు�
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �
రెండు చేతుల్లో EVM పట్టుకుని పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీర ధరించి..సన్ గ్లాసెస్ పెట్టుకుని..ఓ చేతిలో ఈవీఎంతో పాటుగా యాపిల్ ఫోన్ పట్టుకుని… మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో..పోలింగ్ సెంటర్
ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా
బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని