Home » UP
కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది.
ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరపదేశ్ లోని మథురలో పర్యటించారు. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆవు చెవులు పట్టుకుని ఆడించారు. దాన్ని నిమురుతు..ముద్దుగా స
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర�
భారత రాజ్యంగకర్త భీమ్ రావు రాంజీ అంబేద్కర్కు ఉత్తరప్రదేశ్లో అవమానం జరిగింది. సహారాన్ పూర్ ఘున్నా గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తల, కుడిచేతిని విరిచేశారు. దీంతో ద�
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. �
చిట్టి చేతులు గట్టి పనిని తలపెట్టాయి. సమస్యలు ఉన్నాయనీ బాధపడుతూ కూర్చుంటే అది సమస్యగా మిగిలిపోతుంది. నలుగురు ఏకమైతే సమస్య హుష్ కాకి అని ఎగిరిపోతుందని నిరూపించారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. ఒక పక్క చదువు..మరోపక్క నీటి సమస్యలను అధిగ�
ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది.
లీవ్ కావాలంటే విద్యార్థులు మా బామ్మ చనిపోయిందనీ..లేదా తాతయ్య చనిపోయాడనీ సాకులు చెప్పిన స్కూళ్లకు బంక్ కొట్టటం జరుగుతుంటుంది. లేదా కడుపునొప్పనో..కాలునొప్పనో…జ్వరం వచ్చిందనే సాకులు చెప్పి స్కూల్ ఎగ్గొడుతుంటారు. కానీ ఓ ఆకతాయి మాత్రం ఏకం తా�
మా అమ్మానాన్నలు మమ్మల్ని సరిగా చూసుకోవటంలేదు అంటు పోలీస్ స్టేషన్ కు ఓ విచిత్రమైన కంప్లైంట్ వచ్చింది. మా తమ్ముడ్ని తప్ప మమ్మల్ని మా అమ్మానాన్నలు పట్టించుకోవటంలేదనీ..ఏం చేసినా తిడుతున్నారనీ..కొడుతున్నారనీ..ఇద్దరు అన్నా చెల్లెళ్లు పోలీస్ స్ట
బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ కొంత