Home » UP
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అన్నట్లుగా మారింది ఓ మేక పరిస్థితి. ఇరుగు పొరుగు వారు పడిన గొడవలో మేక గాయపడింది. దీంతో మేకను పెంచుకునే యువకుడు అంబులెన్స్ కు ఫోన్ చేసిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్�
దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించి అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీరాముడు 14 సంవత్సారల వనవాసం ముగించుకుని సీతా సమ�
ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి గిన్నీస్ రికార్డ్ సాధించేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో శనివారం ఈఅక్టోబర్ 26,2019) రాత్రి యూపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించన�
చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చోరీ చోరా పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే అర్వింద్ �
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం
వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం త�
అంతా అయిపోయిందనుకున్న వేళ.. విధి మరోలా కలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన దంపతుల కన్నీళ్లకు అడ్డుకట్ట పడేలా చేసింది. కన్నబిడ్డ చనిపోయిందనే దిగులుతో పూడ్చిపెట్టేందుకు వెళ్లిన ఆ తండ్రికి మూడు అడుగుల లోతులో మట్టి కుండలో కనిపించిన పసి
త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై శుభవార్త వింటారని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. శనివారం గోరఖ్పూర్లో మురారి బాపు రామకథా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మనమంతా రాముని భక్తులం. మన భక్�
ప్రభుత్వం డాక్టర్ల తీరు ఓ తండ్రి హృదయాన్ని కోతకు గురిచేసింది. ఏంటీ నాకీ ఖర్మ..చచ్చిపోయిన కొడుకు గురించి ఏడవాలా? పిల్లాడు చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఏడవాలా? అని హృదయవిదారకంగా రోదిస్తున్న ఓ తండ్రి ఆవేదన చూసిన ప్రతీ ఒక్కరూ చలించిప
శంకర్ దాదా Mbbs డాక్టర్ బాగోతం బైటపడింది. డాక్టర్ నంటూ ఏకంగా పదేళ్ల నుంచి వేలకొద్దీ ఆపరేషన్లు చేసేశాడు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్ బాగోతం ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్ సిటీలో బైటపడింది. యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని �