UP

    యూపీలో భారీ వర్షాలు : 48 గంటలు..47 మంది మృతి

    September 28, 2019 / 05:37 AM IST

    ఉత్తర్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు..వరదలు పోటెత్తడంతో ఇళ్లు కూలిపోతున్నాయి. వృక్షాలు, కరెంటు పోల్స్ పడిపోతున్నాయి. దీంతో 48 గంటల్లో

    నడిరోడ్డుపై హై డ్రామా: కారుకు నిప్పంటించి..తుపాకీతో కాల్పులు 

    September 26, 2019 / 10:08 AM IST

    రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు.

    ఇక మా పార్టీ కాదు : చిన్మయానంద్ పై బీజేపీ వేటు

    September 25, 2019 / 10:00 AM IST

    లా స్టూడెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో గత వారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి,బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్‌ (73)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల �

    పిల్లల పొట్టగొట్టి : 10వేల కేజీల మధ్యాహ్న భోజనం అమ్మేశారు

    September 20, 2019 / 08:06 AM IST

    పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన ఆహార�

    చిన్మయానంద్‌ను అరెస్టు చేయలేదు.., నమ్మకముండాలి

    September 18, 2019 / 03:52 PM IST

    ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు.

    బర్త్‌డే వేడుకల్లో ఎంపీ అత్యుత్సాహం: మోడీ ఫోటోకి పూలదండ

    September 18, 2019 / 05:17 AM IST

    ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు వేడుకల్లో బీజేపీ ఎంపీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ చంద్రసేన్ జాదౌన్ ప్రధాని ఫోటోకు పూల దండ వేసి షాకిచ్చారు.  ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని   సిర్సాగంజ్ సిటీలో ఆరోగ్య కేంద్రం

    కుక్కల్ని పెంచుకుంటే పర్స్ ఖాళీ : మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం

    September 17, 2019 / 04:23 AM IST

    ఇకపై కుక్కల్ని పెంచుకోవాలంటే మీ పర్స్ ఖాళీ అయిపోవటం ఖాయం. ఎందుకంటే కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5వేలు కట్టాల్సిందే. పైగా కుక్కల్ని పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

    చక్కగా ఉన్న ఇల్లు..క్షణాల్లో ఎలా కూలిపోయిందో చూడండీ  

    September 16, 2019 / 07:18 AM IST

    వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని �

    ఆడపిల్లను వేధించాడని RSS కార్యకర్త హత్య 

    September 16, 2019 / 06:30 AM IST

    ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఆదివారం (సెప్టెం�

    యువకుడిపై ఖాకీ కావరం : నేలపై పడేసి..బూటు కాళ్లతో చితక్కొట్టారు

    September 13, 2019 / 05:57 AM IST

    కొత్త ట్రాఫిక్ చట్టం అమలు వచ్చాక ప్రజలు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధల విషయంలో కొంతమంది పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలతో పోలీసులు ఫ్లెండ్లీగా వ్యవహరిస్తుంటే కొంతమంది పోలీసులు మాత్రం దౌ

10TV Telugu News