UP

    అయోధ్య తీర్పు.. రైల్వే శాఖ అలర్ట్: స్టేషన్లలో హై సెక్యూరిటీ

    November 9, 2019 / 04:48 AM IST

    వివాదాస్ప రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న  క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు  పలు  అన్ని స్టేషన్లలోను.. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ప్రతీ ప్రయాణీకుడిని క్ష

    అయోధ్య తీర్పు : యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు 

    November 9, 2019 / 04:18 AM IST

    రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ  నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని

    సో గ్రేట్ : చాయ్ వాలా పెద్ద మనస్సుకు వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా 

    November 7, 2019 / 09:41 AM IST

    ఓ సాధారణ చాయ్ వాలా పెద్ద మనస్సుకు ప్రముఖ మాజీ  క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. అతను చేస్తున్న సేవను ప్రశంసించారు లక్ష్మణ్. స్ఫూర్తినిస్తున్న నువ్వు సో..గ్రేట్ అంటూ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.. వివరాల్లోకి వెళితే..కాన్పూర్‌�

    ఓ మై గాడ్ : కాలుష్యం..దేవుడి విగ్రహాలకు మాస్క్!!

    November 6, 2019 / 06:28 AM IST

    మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అ

    క్లాస్ రూమ్ లో నుంచి లాక్కొచ్చి…టీచర్ ని చావగొట్టిన విద్యార్థులు

    November 6, 2019 / 01:27 AM IST

    ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని క�

    టైమ్, మనీ సేవ్ : రైల్వే స్టేషన్ లో ‘హెల్త్ ఏటీఎం’ 

    November 5, 2019 / 04:31 AM IST

    ‘హెల్త్ ఏటీఎం’.డబ్బుల్ని డ్రా చేసుకోవటానికి ఏటీఎంలు ఉంటాయని తెలుసు.కానీ.. హెల్త్ ఏటీఎం ఏంటీ? అనుకోవచ్చు. ఏదైనా టెస్ట్ లు చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే గంటలు..రోజుల తరబడి ఎదురు చూడాలి. ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే అపా�

    రూ.2వేలకు 50 గుడ్లు పందెం: 41వ గుడ్డుకే ప్రాణం వదిలాడు

    November 5, 2019 / 01:43 AM IST

    పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. తన గురించి తానే అతిగా ఊహించుకుని కట్టుకున్న వాళ్లను, కడుపున పుట్టిన వాళ్లని అనాథలుగా మిగిల్చాడు. 50కోడి గుడ్లు తింటానని పందెం కట్టి 42వ గుడ్డు దగ్గర ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో�

    ఏం ఖర్మరా బాబూ : ఆఫీసులో హెల్మెట్ పెట్టుకుని పని చేస్తున్న ఉద్యోగులు

    November 4, 2019 / 10:25 AM IST

    టూ వీలర్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది వారి సేఫ్టీ కోసం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆఫీస్ లో కూర్చుకుని పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. అదేంటీ ఆఫీస్ కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చున�

    ఇంట్లో వరుస చావులు : అతడు 30 ఏళ్లుగా పెళ్లి కూతురు అలంకరణలోనే

    November 4, 2019 / 06:57 AM IST

    నమ్మకం..నమ్మకమే జీవితం. నమ్మకం  మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. అటువంటి ఓ నమ్మకం ఓ పురుషుడ్ని స్త్రీగా మార్చేసింది. స్త్రీగా అంటూ పూర్తిగా కాదు. స్త్రీ వేషధారణతోనే కాలం గడిపేంత స్థాయికి తీసుకెళ్లింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 సంవత్సారాలుగా ఓ పుర�

    ఇంకెన్నాళ్లీ వివక్ష: గుడిలోకి రానివ్వలేదని..ఎదురు తిరిగిన దళిత మహిళలు 

    October 31, 2019 / 10:18 AM IST

    కంప్యూటర్ యుగంలో కూడా కులాల వివక్ష కొనసాగుతోంది. దళితులను దేవాలయాలల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాము దళితులమనీ గుడిలో రాకుండా అడ్డుకుంటున్నారనీ..కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గుడిలోకి వస్తున్న తమతో సదరు �

10TV Telugu News