Home » UP
వివాదాస్ప రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు పలు అన్ని స్టేషన్లలోను.. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ప్రతీ ప్రయాణీకుడిని క్ష
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
ఓ సాధారణ చాయ్ వాలా పెద్ద మనస్సుకు ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యారు. అతను చేస్తున్న సేవను ప్రశంసించారు లక్ష్మణ్. స్ఫూర్తినిస్తున్న నువ్వు సో..గ్రేట్ అంటూ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.. వివరాల్లోకి వెళితే..కాన్పూర్�
మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అ
ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని క�
‘హెల్త్ ఏటీఎం’.డబ్బుల్ని డ్రా చేసుకోవటానికి ఏటీఎంలు ఉంటాయని తెలుసు.కానీ.. హెల్త్ ఏటీఎం ఏంటీ? అనుకోవచ్చు. ఏదైనా టెస్ట్ లు చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే గంటలు..రోజుల తరబడి ఎదురు చూడాలి. ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే అపా�
పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. తన గురించి తానే అతిగా ఊహించుకుని కట్టుకున్న వాళ్లను, కడుపున పుట్టిన వాళ్లని అనాథలుగా మిగిల్చాడు. 50కోడి గుడ్లు తింటానని పందెం కట్టి 42వ గుడ్డు దగ్గర ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో�
టూ వీలర్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది వారి సేఫ్టీ కోసం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆఫీస్ లో కూర్చుకుని పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. అదేంటీ ఆఫీస్ కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చున�
నమ్మకం..నమ్మకమే జీవితం. నమ్మకం మనిషిని ఏ పనైనా చేయిస్తుంది. అటువంటి ఓ నమ్మకం ఓ పురుషుడ్ని స్త్రీగా మార్చేసింది. స్త్రీగా అంటూ పూర్తిగా కాదు. స్త్రీ వేషధారణతోనే కాలం గడిపేంత స్థాయికి తీసుకెళ్లింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 సంవత్సారాలుగా ఓ పుర�
కంప్యూటర్ యుగంలో కూడా కులాల వివక్ష కొనసాగుతోంది. దళితులను దేవాలయాలల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. తాము దళితులమనీ గుడిలో రాకుండా అడ్డుకుంటున్నారనీ..కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. గుడిలోకి వస్తున్న తమతో సదరు �