Home » UP
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఉల్లి పాయలు..వెల్లుల్లి పాయలతో తయారు చేసిన దండల్ని మార్చుకున్నారు. ఉల్లి వెల్లుల్లి పాయలు రేట్లు ఆకాశంలో విహరిస్తున్నా సందర్భంగా..పెళ్లి కూతురు పెళ్లికొడుకు పూల దండలకు బదులు.. ఉల్లి వ�
ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు వసూలు రాజాల అవతారం ఎత్తారు. ఓ పంచాయితీ పెద్దను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రేశ్ లోని ఢాకియా గ్రామంలో జరిగింది. ఢాకియా గ్రామ పెద్ద ఛత్తపాల్ తన కారులో ఆదివారం (డిసెంబర్ 8)పనిమీద బైటకు వె
నీటి పంప్ లోంచి నీరు రావాలి..కానీ యూపీలోని హమీర్పూర్లో ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఓ హ్యాండ్పంప్ నుంచి రక్తం..మాసం ముద్దలు..ఎముకలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు హడలిపోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ పైప్ దగ్గరకు �
రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని యూపీ పోలీసులు నిర్ణయించారు. మహిళలపై జరగుతున్న హంసలకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో యూపీ పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత�
పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లికొడుకు ఆలస్యంగా వచ్చాడని ఓ పెళ్లి కూతురు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం (డిసెంబర్ 7)న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలోని నంగల్జత్ గ్రామంలో ముహూర్తానికి రావాల్సిన పెళ్లికొడుకు నాకొద్దంటూ మరో �
కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది. రాణీగంజ్ కైథె�
ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో మూడు ముళ్లేయాల్సిన సమయంలో ఓ పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు పీటలు ఎక్కటం మానేసి నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆదివారం రాత్రి (డిసెంబర్ 1) జరిగిన ఈ ఘటనలో పెళ్లి కొడుకు కట్నం గురించి డిమాండ్ చేయటానికి అలా చేయలేదు. ఓ మం
కుక్కను చంపిన ఓ డాక్టర్ కు కోర్టు 14 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గజియాబాద్ లో జరిగింది. కాగా..సదరు డాక్టర్ ఓ మహిళకు చెందిన కుక్కను చంపేయటమే కాకుండా ఆమెను కూడా చంపుతానని వార్నంగ్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీస్ కేస్ పెట్టటం అది కోర్టుకు వెళ్
ఉత్తర ప్రదేశ్ మిరాట్లోని బేగం బ్రిడ్జ్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద రయ్ మంటూ దూసుకొచ్చేశాడు. అతడ్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ వేశారు. ఫెనాల్డీ డబ్బులు కట్టామన్నారు. �