UP

    హెచ్చరిక: భారత్‌లోకి చొరబడ్డ ISIS ఉగ్రవాదులు

    January 5, 2020 / 11:26 AM IST

    భారత్-నేపాల్ సరిహద్దు గుండా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజాగంజ్, ఖుషీనగర్, సిద్దార్థ్ నగర్ జిల్లాల్లో ఐసీస్ ఉగ్రవాదుల జాడలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్‌లోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించినట్లు తెలిపారు. అబ్దుల్ సమద్, ఇలియాస్‌లుగా గుర్తించాంమని ఐ�

    పోలీసులను విమర్శించద్దు….ఎందుకంటే!

    January 3, 2020 / 05:13 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 25మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సం�

    ప్రియాంక గాంధీ గొంతుపట్టుకున్న పోలీసులు

    December 28, 2019 / 02:38 PM IST

    కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. పౌరసత్వ ఆందోళనల్లో నష్టానికి గురైన ఎస్సార్ దారపురి బంధువులను కలిసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో గొంతుపట్టుకున్నారంటూ ఆరోపించారు. సీఏఏ, ఎన్నాఆ

    చదువు కోసం : ట్రాన్స్ జెండర్ల కోసం యూనివర్సిటీ

    December 26, 2019 / 10:26 AM IST

    ట్రాన్స్ జెండర్ల కోసం దేశంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయం ప్రారంభం కాబోతోంది. యూపీలోని కుషినగర్ జిల్లాలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుకోవచ్చు. అంతేగాకుండా పరిశోధన చేయడానికి, పీహెచ్ డ�

    CAA సెగలు: పోలీసులకు భయపడి బతికుండగానే కొడుకుని స్మశానంలో..

    December 24, 2019 / 01:52 AM IST

    ఉత్తరప్రదేశ్ ఆందోళనలో ఓ రోజువారీ కూలీ ప్రాణాలతో పోరాడి మరణించాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఆ యువకుడి చనిపోవడంతో 60ఏళ్లు పైబడ్డ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో కాన్పూర్ లోని బేగంపూర్వా ప్రాంతానికి కూరగాయల బండిప�

    CAA సెగలు :  హీరో సిధ్ధార్ధపై కేసు నమోదు 

    December 20, 2019 / 11:04 AM IST

    దేశవ్యాప్తంగా  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి.  దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు.   చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువా

    ఉన్నావ్ అత్యాచారం కేసు : ఎమ్మెల్యే కుల్‌దీప్‌కు జీవిత ఖైదు

    December 20, 2019 / 09:07 AM IST

    ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ కు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సెంగార్ కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు నష్�

    దయనీయం:అత్యాచారానికి గురైన కూతురిని ఆస్పత్రికి వీపుపై మోసుకెళ్లిన తండ్రి

    December 20, 2019 / 07:58 AM IST

    కామాంధులకు బలై..అత్యాచారానికి గురైన కూతురిని వీపుపై మోస్తూ.. హాస్పిటల్‌లో చేర్చిన తండ్రి దయనీయ ఘటన యూపీలో చోటుచేసుకుంది. అత్యాచారానికి గురైన  15 ఏళ్ల కూతుర్ని వీపు మీద మోసుకుంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు ఆ తండ్రి.  హాస్పిటల్‌లో వీల్ ఛైర�

    ప్రసవిస్తుండగా 15ఏళ్ల అత్యాచార బాధితురాలు మృతి

    December 19, 2019 / 06:40 AM IST

    కామం కాటేసిన బాలికను కాలం వెలివేసింది. 15ఏళ్లకే అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక ప్రసవించే సంయంలో మరణించింది. ప్రాణాలతో పోరాడి అలసిపోయింది. చివరకు కాలమే గెలిచింది. ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్క�

    CAA సెగలు: బెంగళూరు, యూపీల్లో 144సెక్షన్

    December 19, 2019 / 03:48 AM IST

    ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని �

10TV Telugu News