Home » UP
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. �
పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంల�
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�
లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�
యూపీలోని ఫరూకాబాద్లో తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన ఉన్మాది సుభాష్ బాథమ్ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టీ కొట్టీ చంపేశారు. పుట్టిన రోజని మాయమాటలు చెప్పి స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచి బంధించ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరుఖాబాద్లో కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 20మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి, పిల్లలను, మహిళలను గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థ�
దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్రాజ్లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�
ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసి�
నిర్భయ రేపిస్టులకు జనవరి 22న ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఉరి తీయటం అంత ఈజీ కాదనీ..ఉరి వేసేవారు మానసికంగా..శారీకంగా ధైర్యంగా ఉండాలని..ఉరి వేసే తలారి మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం
ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�