UP

    కోర్టు ప్రాంగణంలోనే లాయర్‌పై బాంబు దాడి 

    February 13, 2020 / 08:06 AM IST

    ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. �

    ఆజాంఘర్‌ : పోలీసులపై రాళ్ల దాడి ఘనటలో 19 మంది అరెస్ట్‌

    February 6, 2020 / 04:41 AM IST

    పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్‌ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద  సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంల�

    సామాజిక సామరస్యం కోసం : అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్‌లో దళితుడికి స్థానం

    February 5, 2020 / 07:57 AM IST

    అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.  “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�

    కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

    February 2, 2020 / 07:05 AM IST

    లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�

    యూపీ: 23 మంది చిన్నారులను బందీచేసిన ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు

    January 31, 2020 / 08:10 AM IST

    యూపీలోని ఫరూకాబాద్‌లో తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన  ఉన్మాది సుభాష్‌ బాథమ్‌ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టీ కొట్టీ చంపేశారు. పుట్టిన రోజని మాయమాటలు చెప్పి స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచి బంధించ�

    టెన్షన్.. టెన్షన్: బంధీలుగా 20మంది చిన్నారులు

    January 30, 2020 / 05:46 PM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫరుఖాబాద్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 20మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి, పిల్లలను, మహిళలను గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థ�

    వసంత పంచమి విశిష్టత : ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌‌లో సీఎం పుణ్యస్నానాలు

    January 30, 2020 / 06:29 AM IST

    దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�

    లంచం ఇవ్వలేదని…బర్త్ సర్టిఫికెట్ లో ఇద్దరు పిల్లల వయస్సు 100ఏళ్లు

    January 21, 2020 / 12:17 PM IST

    ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసి�

    ఉరి తీయటం అంత ఈజీ కాదు : వేస్తే రూ.25వేలు ఫీజు

    January 17, 2020 / 10:11 AM IST

    నిర్భయ రేపిస్టులకు జనవరి 22న ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఉరి తీయటం అంత ఈజీ కాదనీ..ఉరి వేసేవారు మానసికంగా..శారీకంగా ధైర్యంగా ఉండాలని..ఉరి వేసే తలారి మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం

    యూపీ : కనౌజ్ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది : ప్రధాని మోదీ

    January 11, 2020 / 04:51 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�

10TV Telugu News