UP

    CBSE 12వ క్లాస్‌లో 98.2 స్కోర్ చేసిన పేద రైతు బిడ్డ, ప్రపంచ ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించాడు

    July 16, 2020 / 09:50 AM IST

    అతడు ఓ పేద రైతు కొడుకు. అయితేనేమి చదువులో మాత్రం దిట్ట. అద్భుతమైన ప్రతిభ ఆ కుర్రాడి సొంతం. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. ఏకంగా 98.2 పర్సెంట్ స్కోర్ చేశాడు. దీంతో అతడు మరో ఘనత సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, అమెరికాలో�

    వారానికి 5రోజులే…కరోనా కట్టడికి యూపీలో మినీ లాక్ డౌన్ ఫార్ములా

    July 12, 2020 / 06:28 PM IST

    పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్‌డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�

    అరెస్ట్ సమయంలో… గ్యాంగ్ స్టర్ వికాస్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ పోలీస్

    July 9, 2020 / 07:37 PM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్‌ క్రిమినల్‌ వికాస్‌ దూబే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అ

    పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

    July 5, 2020 / 09:47 AM IST

    ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �

    జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

    May 18, 2020 / 08:19 AM IST

    కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్

    ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్

    April 25, 2020 / 07:29 AM IST

    ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు

    జూన్ 30వరకు….లాక్ డౌన్ ఆర్డర్స్ కఠినతరం చేసిన యోగి సర్కార్

    April 25, 2020 / 07:09 AM IST

    కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో...రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజల

    BMW ఇండియా సీఈవో కన్నుమూత

    April 20, 2020 / 01:37 PM IST

    జ‌ర్మ‌నీకి చెందిన  ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�

    లాక్ డౌన్ ఉల్లంఘించను…తండ్రి చివరిచూపుకు దూరమైన యోగి

    April 20, 2020 / 10:13 AM IST

    అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత

    April 20, 2020 / 06:37 AM IST

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ�

10TV Telugu News