Home » UP
ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్లోని లోని విద్యార్థులు ‘సేవ్ ఎన్విరాన్మెంట్’, ‘సేవ్ ట్రీస్’, ‘సేవ్ లైఫ్’ సందేశాలతో చెట్లపై రాఖీలు కట్టి వినూత్నంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి సైనీ అనే విద్యార్థిని మాట్లాడుతూ పర్య�
అయోధ్యలో ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు. ఆ వస్త్రంపై ‘జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్’ అని ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్�
మరో రెండు రోజులే. ఆగస్టు 5. అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ అంగరంగ వైభోగంగా జరగనుంది. ఈ భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ వేడుకకు స్థానికులతో పాటు ఎంతోమంది ఉ�
బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింద�
కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస�
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే రామ మందిర కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ప్రధాని మోడీ..యూపీ సీఎం యోగీ ఆదిత్యానాత్ వంటి అతి కొ�
పిల్లలకు చిన్న నలత చేసిన తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ ఓ కొడుకు మాత్రం కరోనా మహమ్మారి బారిన పడి హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్న తల్లిని చూడాలని తపించిపోయాడు. కానీ తల్లి దగ్గరకువెళ్లి చూడటానికి వీల్లేదు. కానీ అమ్మను చూడకుండా ఆ 30ఏళ్ల కొ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
‘mask lagaana hai ‘500 times as imposition మాస్క్ పెట్టుకుండా బైటకువచ్చేవారికి ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పోలీసులు విచిత్రమైన శిక్షలు వేస్తున్నారు.మాస్క్ లగానా హై (ముసుగు ధరించాలి)’ అంటూ వేసే శిక్షలు వినటానికి ఫన్నీగానే ఉన్న దాంట్లో అంతరార్ధం మాత్రం మాస్క్ ల�