Home » UP
నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన యమునా ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బాధిత మహిళ హెల్ప్లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బస్సును ఆపి నింద
ఓ ప్రైవేటు బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపాడు. యమున ఎక్స్ ప్రెస్ పై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ బస్సులో కొద్ది మంది మాత్రమే ప్రయాణీకులున్నారని, మంత్ టోల్ ప్లాజా వద్దకు చే�
పన్నెండేళ్ల బాలికను రేప్ చేసిన నిందితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రతి దాడికి దిగి గన్ ఫైర్ చేశాడొకడు. పోలీసులు పర్ఫెక్ట్ ప్లాన్ తో అతడ్ని పట్టుకోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. ఇకోటెక్ 3 పోలీస్స్టేషన్ పరిధ�
పదేళ్ల బాలికపై రేప్ చేసిన దుర్మార్గుడిని శిక్షించకుండా అదే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపారు. ఆ దుర్మార్గుడు మరోసారి శాడిజాన్ని చూపిస్తూ ట్రిపుల్ తలాఖ్ ఇచ్చి విడాకులిచ్చేశాడు. బుద్ధనా పోలీస్ స్టేషన్ గ్రామానికి చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ కౌన్స�
బంగారాంటి భర్త దొరకాలని ప్రతీ అమ్మాయి కలలుకంటుంది. పల్లెత్తు మాట అనకుండా గుండెల్లో చూసుకునే భర్త కావాలని కోరుకుంటుంది. కోపం వచ్చి కస్సుమన్నా ‘ఓకే బంగారం అలాగే నీ ఇష్టం’అంటూ లైట్ తీసుకునే మొగుడు..పొరపాటున తప్పు చేస్తే ఏం కాదులే మనిషిన్నాక త�
దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల
అదనపు కట్నం కావాలని వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించడం మొదలుపెట్టాడో సబ్-ఇన్స్పెక్టర్. ఎస్ఐపై ఆరోపణలు పై ఆఫీసర్లకు చేరడంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును మరో అధికారికి ట్రాన్సఫర్ చేశా�
నేరాలు అంటే ఠక్కున గుర్తుకొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చిన్నారులపై జరుగుతున్న దారుణ మారణకాండలకు అడ్డాగా మారిపోయింది యూపీ.నేరాల అడ్డాగా ఉందనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే దేశంలోనే అత్యుత్తమ సీఎంగా యూపీ సీఎం యూపీ సీఎం యోగి �
ఉత్తరప్రదేశ్ లోఇని హాపూర్ లో ఆరేళ్ల చిన్నారిపై రేప్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… నిందితుడ్ని అరెస్ట్ చేయలేకపోయారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి మీరట్ హాస్పిటళ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ విషమ పరిస్థితుల్లో ఉంది. గురుతుల్ని బట్టి మూ
ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అనే మాట ఈ ఆధునిక సమాజంలో ఇంకా పోలేదు. అబ్బాయిలకు ఏమీ తక్కువ కాకుండా తల్లిదండ్రులకు చూసుకుంటున్నా..ఆడా మగా అనే బేధం మాత్రం పోలేదు.ఆడపిల్ల పుట్టిందని..హాస్పిటల్ ఫీజులు కూడా కట్టకుండా నిర్థాక్షి